రేపుప్రజావాణికార్యక్రమం పునఃప్రారంభం.
జిల్లాకలెక్టర్,షేక్.రిజ్వాన్ భాష.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
గతసోమవారంజనాభా గణన శిక్షణకారణంగా ప్రజావాణికార్యక్రమాన్ని రద్దు చేసిన విషయము పాఠకులకు విధితమే.అట్టిప్రజావాణికార్యక్రమాన్ని మార్చి23.2026 సోమవారంనుండిపునః ప్రారంభించడంజరుగుతుందని జిల్లా కలెక్టర్తెలియజేశారు.కార్యక్రమంలోఉదయం10:30లనుంచిమధ్యాహ్నం :00లవరకురఖాస్తుల,స్వీకరిస్తారనికలెక్టర్,వారికార్యాలయం తో పాటు అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణికార్యక్రమాన్ని నిర్వహిస్తారనిజిల్లాకలెక్టర్ తెలియజేశారు.
రేపుప్రజావాణికార్యక్రమం పునఃప్రారంభం.
జిల్లాకలెక్టర్,షేక్.రిజ్వాన్ భాష.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
గతసోమవారంజనాభా గణన శిక్షణకారణంగా ప్రజావాణికార్యక్రమాన్ని రద్దు చేసిన విషయము పాఠకులకు విధితమే.
అట్టిప్రజావాణికార్యక్రమాన్ని మార్చి23.2026 సోమవారంనుండిపునః ప్రారంభించడంజరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
ఈకార్యక్రమంలోఉదయం10:30లనుంచిమధ్యాహ్నం 1:00లవరకు దరఖాస్తుల,స్వీకరిస్తారనికలెక్టర్,వారికార్యాలయం తో పాటు అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణికార్యక్రమాన్ని నిర్వహిస్తారనిజిల్లాకలెక్టర్ తెలియజేశారు.










