వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
ప్రజా గొంతుక జనగామ నియోజకవర్గం రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ని జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మరియు జనగామ మున్సిపల్ ఛైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువల తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా జనగామ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని వారు కోరారు.













