అగ్ని ప్రమాదాలపై టైమ్ స్కూల్ లో అవగాహన సదస్సు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:10
స్కూల్ విద్యార్థుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన
పెంచేందుకు నేడు హాలియా టైమ్ పాఠశాలలో 'ఫైర్ అవగాహన కార్యక్రమం'
నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఫైల్ శాఖ అధికారులు మరియు
పాఠశాల యాజమాన్యం కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫైర్ అధికారులు విద్యార్థులకు అగ్ని
ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటికి ఎలా నిర్వహించాలి, ప్రమాదం
జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలపై
వివరంగా అవగాహన కల్పించారు. అదనంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ను
ఉపయోగించాలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఎలా
ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మంద నరేందర్ -
రెడ్డి,కత్తి కోటిరెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు
పాల్గొన్నారు.
చివరగా విద్యార్థులు ఫైర్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేసి
కార్యక్రమాన్ని ముగించారు.












