E-PAPER

ముస్లిం సోదరులకి ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన….. కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ 

Date : 27 February 2026, 8:57 pm Posted By : PRAJA GONTHUKA

ముస్లిం సోదరులకి ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన….. కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ 

ముస్లిం సోదరులకి ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన..... కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిడమనూరు గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

ముస్లిం సోదరులకి ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన….. కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిడమనూరు గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్