E-PAPER

స్వయంపరిపాలనదినోత్సవం సందర్భంగా…   

Date : 27 February 2026, 8:56 pm Posted By : PRAJA GONTHUKA

స్వయంపరిపాలనదినోత్సవం సందర్భంగా…   

స్వయంపరిపాలనదినోత్సవం సందర్భంగా...

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

ప్రధానోపాధ్యాయుడు టి మోహన్ రెడ్డి.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

వడ్డేపల్లి మండలంపెద్ద తాండ్రపాడుగ్రామపంచాయతీపరిధిలోనిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలచింతలక్యాంప్,నందుప్రధానోపాధ్యాయులుతాటికుంటమోహనరెడ్డిఆధ్వర్యంలో ఘనంగాస్వయంపరిపాలనదినోత్సవాన్నినిర్వహించడంజరిగింది. ఈ కార్యక్రమంలో(5)వతరగతివిద్యార్థులుబి.మానస,చిన్న,జస్వంత్,కె.సునిత,హరితమొదలగువిద్యార్థి,విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారివిద్యార్థులకుచక్కటి పాఠాలుబోధించారు.

దీని ద్వారా విద్యార్థుల్లో

మంచిపరిపాలన,నైపుణ్యాలు మరియుబోధన పట్లఆసక్తిపెంపొందించడానికిఅవకాశంవుంటుందనిపాఠశాలప్రధానోపాధ్యాయుడుటి.మోహన్ రెడ్డి అన్నారు.

ఈకార్యక్మంలోపెద్దఎత్తునవిద్యార్థులుపాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

స్వయంపరిపాలనదినోత్సవం సందర్భంగా…

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

ప్రధానోపాధ్యాయుడు టి మోహన్ రెడ్డి.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

వడ్డేపల్లి మండలంపెద్ద తాండ్రపాడుగ్రామపంచాయతీపరిధిలోనిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలచింతలక్యాంప్,నందుప్రధానోపాధ్యాయులుతాటికుంటమోహనరెడ్డిఆధ్వర్యంలో ఘనంగాస్వయంపరిపాలనదినోత్సవాన్నినిర్వహించడంజరిగింది. ఈ కార్యక్రమంలో(5)వతరగతివిద్యార్థులుబి.మానస,చిన్న,జస్వంత్,కె.సునిత,హరితమొదలగువిద్యార్థి,విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారివిద్యార్థులకుచక్కటి పాఠాలుబోధించారు.

దీని ద్వారా విద్యార్థుల్లో

మంచిపరిపాలన,నైపుణ్యాలు మరియుబోధన పట్లఆసక్తిపెంపొందించడానికిఅవకాశంవుంటుందనిపాఠశాలప్రధానోపాధ్యాయుడుటి.మోహన్ రెడ్డి అన్నారు.

ఈకార్యక్మంలోపెద్దఎత్తునవిద్యార్థులుపాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్