నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో సంపంగి ఎల్లయ్య -సుజాత గార్ల కూతురు వివాహానికి గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 1 క్వింటల్ బియ్యం ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో భైండ్ల అశోక్, చల్మెడ నర్సింలు,బేద్రమైన మురళి, మంగలి శ్రీనివాస్, పల్లపు కృష్ణ పలువురు పాల్గొన్నారు












