టి వి ఎస్ బైకును ఢీకొన్న లారీ ఇద్దరి మృతి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:17
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల
హాలియాలో సాగర్ ఎడమ కాలువ బ్రిడ్జి పై టీవీఎస్ బైకును ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి,మృతి చెందినవారు
పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వెంకటయ్య (55)మల్లమ్మ (45)గా గుర్తించిన పోలీసులు.












