పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసే ప్రజా నాయకులు....... మంద బ్రదర్స్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:16
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం పేరూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ప్రసాదం అందిస్తున్న ఎం ఎన్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంద నరేందర్ రెడ్డి
మంద బ్రదర్స్ ప్రజా సేవకులు పదవి ఉన్న లేకున్న ప్రజలకోసం సేవ చేసే మనసు ఉన్న వారు గా నిలిచారు












