*శివాలయంలో లింగానికి లింగాభిషేకం*
*- స్వామికి చేయించిన ఉరుకుందు రాధాకృష్ణ దంపతులు*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శివాలయంలో లింగానికి మరియు గణనాథునికి అభిషేకాలు చేయించి స్వామివారి మొక్కు లు చెల్లించు కున్నా రు.ఈ పూజా కార్యక్రమంలో శివ స్వాము లు పాల్గొన్నారు.












