నిడమనూరు ఎమ్మార్వో మరియు డి టి కి .....చిరు సన్మాన కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: జనవరి:30
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండల ఎమ్మార్వో ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మార్వో కి మరియు డిటి కి సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు మార్కెట్ డైరెక్టర్ మన్నెం శంకర్ ఐతరాజు వెంకటేశ్వర్లు పగిళ్ల శివ పగిళ్ల నాగయ్య నిడమనూరు మూడో వార్డు నెంబర్ బత్తుల కోటేష్ తదితరులు పాల్గొన్నారు












