77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్పంచ్ దేవేందర్ నాయక్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
జనవరి 26
చిల్పూర్ మండలం / కొండాపూర్
ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు బి ఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజే ఆ మహనీయున్ని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం 26న జెండా ఆవిష్కరణ చేస్తాం అని తెలిపారు












