E-PAPER

వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది

Date : 25 January 2026, 6:09 pm Posted By : PRAJA GONTHUKA

వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది

వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే

 

చౌటుప్పల్(ప్రజా గొంతుక):

చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి నాకు చాలా ఆత్మీయ మిత్రుడని ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

⬇ DOWNLOAD
×

వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే

 

చౌటుప్పల్(ప్రజా గొంతుక):

చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి నాకు చాలా ఆత్మీయ మిత్రుడని ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్