పరిశుభ్రత చాలా అవసరం గౌరగళ్ళ రాజు
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
జనవరి 20
కొండాపూర్ / ఎర్రకుంట తండా-వాంకుడోతు తండా
8 వార్డు సభ్యుడు గౌరగళ్ళ రాజు
మాట్లాడుతూ రోడ్ల పై మురికి నీరు వదులొద్దని ప్రతి కుటుంబాలు
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అలాగే పరిశుభ్రత లేకపోతే ఈగలు దోమలు తయారై డెంగు మలేరియా జ్వరాలు
లాంటి వ్యాధులు వస్తాయి ప్రతి ఒక్కరు ఆలోచించి ముందు భవిష్యత్ కాలంలో రోగనిరోదాలు రాకుండా అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి కుటుంబాల సంతోషమే నేను కోరుకుంటానని ఎనిమిదో వార్డు సభ్యులు గౌరగళ్ళ రాజు అన్నారు












