సబ్సిడీ ధర డేలర్ మిషన్ పొందిన లచ్చిరెడ్డిగూడెం ఉపసర్పంచ్.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 12:
మెదక్ జిల్లా.శివంపేట మండలం,సబ్సిడీ లో డేలర్ మిషిన్ ( వరి గడ్డి మోపులు కట్టే యంత్రం )పొందిన లచ్చిరెడ్డి గూడెం ఉపసర్పంచ్ మాణిక్ రెడ్డి తీసుకోవడం జరిగింది.శివంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య,సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,రామారం బాల్ రెడ్డి,రాంపల్లి సత్తిరెడ్డి,రాంపల్లి శ్రీకాంత్ రెడ్డి మరియు అగ్రికల్చర్ ఈవో,ఏఈఓ రవి పాల్గొనడం జరిగింది.












