E-PAPER

చేర్యాల నూతన ఎస్సైని కలిసిన సీపీఐ నాయకులు.

Date : 24 February 2026, 6:30 pm Posted By : PRAJA GONTHUKA

చేర్యాల నూతన ఎస్సైని కలిసిన సీపీఐ నాయకులు.

చేర్యాల నూతన ఎస్సైని కలిసిన సీపీఐ నాయకులు.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రెడ్డిని సీపీఐ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఎస్ఐ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, వలబోజు నర్సింహా చారి, గూడెపు సుదర్శన్, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, గూడెపు సంతోష, ఈరి సత్తవ్వ, బింగి పోషయ్య, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

చేర్యాల నూతన ఎస్సైని కలిసిన సీపీఐ నాయకులు.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రెడ్డిని సీపీఐ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఎస్ఐ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, వలబోజు నర్సింహా చారి, గూడెపు సుదర్శన్, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, గూడెపు సంతోష, ఈరి సత్తవ్వ, బింగి పోషయ్య, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్