విగ్రహప్రతిష్టకోసంముస్తాబవుతున్నదేవతామూర్తులఆలయాలు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబగద్వాలజిల్లా.
జోగులాంబగద్వాలజిల్లా ఇటిక్యాలమండలం చాగాపురం గ్రామంలో గ్రామప్రజలసహకారంతోనూతనంగానిర్మించినసుంకులమ్మఅమ్మవారిదేవాలయంమరియుఈదమ్మఅమ్మవారిదేవాలయాలు ఫిబ్రవరి 20, 21,22.2026మూడురోజులపాటుప్రతిష్టకుముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 20నవిగ్రహాలఊరేగింపు,21నజలాభిషేకం,22నదాన్యాభిషేకం,హోమంమరియుప్రతిష్టకార్యక్రమంలుజరుగును.కాబట్టిగ్రామప్రజలందరూపైతెలిపినకార్యక్రమాలలోపాల్గొనివిజయవంతంచేయాలని గ్రామకమిటీసభ్యులుగ్రామపెద్దలుతెలియజేశారు.













