*బోయ వెంకటేష్ మృతి*
*- మట్టి ఖర్చులకు 3000/- రూపాయలు ఆర్థిక సహాయం*
జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజా గొంతుక ):
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 30వ వార్డుకు చెందిన బోయ వెంకటేష్ నేడు మరణించడం జరిగింది ఈ విష యాన్ని తెలుసుకున్న డాక్టర్ రావు, మరియు సి.వై.అనిల్,మేదరి శివశంకర్, స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించి మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం 3000/- రూపాయలు అం దించారు.












