*నూతన వాహనాన్ని ప్రారంభించిన*
*_బాసు శ్యామల హనుమంతు నాయుడు.*
నేడు గద్వాల పట్టణంలోని బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం యoదు
జోగులాంబ గద్వాల జిల్లాకె.టీ.దొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ వారి టాటా సఫారీ నూతన వాహనాన్ని బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు ప్రారంభించి,వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ నాయుడు, లక్ష్మారెడ్డి,శ్రీకాంత్,రజినిబాబు,రాజు, వీరేష్, నరసింహులు,రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు.












