జల్సాలకు అలవాటు పడి మోటార్ సైకిల్ దొంగతనాలు..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:03
నల్లగొండ జిల్లా కేతేపల్లి పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాల ముఠా అరెస్ట్ విజయవంతంగా కేసు ను ఛేదించిన కేతేపల్లి పోలీసులు..
నిందితుల వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన 8 విలువైన మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం..
ఇద్దరు ప్రధాన నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అరెస్ట్
కేతేపల్లి, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్, హైదరాబాద్ పరిధిలో దొంగతనాలు
కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలో నిందితులు పట్టివేత...జల్సాలకు అలవాటు పడి సులభ డబ్బుల కోసం నేరాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడికేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలింపు...అడిషనల్ ఎస్పీ రమేష్చాకచక్యం గా వ్యవహరించిన డి.ఎస్.పి నల్లగొండ పర్యవేక్షణలో విజయవంతంగా ఛేదించిన సి.ఐ శాలిగౌరారం కొండల్ రెడ్డి,సి సి ఎస్ సి.ఐ జితేందర్ రెడ్డి,ఎస్. ఐ విజయ్ కుమార్,కేతేపల్లి ఎస్.ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, వాహీద్, పుష్ప గిరి మరియు సిబ్బందిని పోలీస్ అధికారులను అదనపు ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు












