E-PAPER

మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 

Date : 31 January 2026, 4:35 pm Posted By : PRAJA GONTHUKA

మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 

మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో అనారోగ్యంతో తాడూరి కిష్టయ్య మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, మేమున్నామని మనోధైర్యాన్ని నింపి, ఆ పార్థివ దేహానికి సర్పంచ్ ఎండి ఫిరోజ్ నివాళులర్పించారు. అతను ఎక్కడ కలిసినా మాట్లాడే వ్యక్తి అని, మంచి వ్యక్తిని కోల్పోయామని బాధపడ్డారు. ఈ సందర్భంగా గట్టు మల్లేశం, వార్డు మెంబర్లు జూల నర్సింలు, తీగల రవి, ఆరే సతీష్, నాయకులు జూకంటి కిష్టయ్య, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో అనారోగ్యంతో తాడూరి కిష్టయ్య మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, మేమున్నామని మనోధైర్యాన్ని నింపి, ఆ పార్థివ దేహానికి సర్పంచ్ ఎండి ఫిరోజ్ నివాళులర్పించారు. అతను ఎక్కడ కలిసినా మాట్లాడే వ్యక్తి అని, మంచి వ్యక్తిని కోల్పోయామని బాధపడ్డారు. ఈ సందర్భంగా గట్టు మల్లేశం, వార్డు మెంబర్లు జూల నర్సింలు, తీగల రవి, ఆరే సతీష్, నాయకులు జూకంటి కిష్టయ్య, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్