ఓటు హక్కును వినియోగించుకున్న.నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:30
నల్లగొండ జిల్లా:
జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ నిడమనూర్ పరిధిలో
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో భాగంగా
తన ఓటు హక్కును వినియోగించుకున్న
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ.యం.సి కోటిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు












