ఆర్థిక సహాయం అందజేసిన గొల్ల బీరప్ప
గండీడ్ జనవరి 30
ప్రజా గొంతుక న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా గండీడ్
మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయిని అంజిలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న గొల్ల బీరప్ప స్థానిక నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం 5000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బోడి వెంకటయ్య, గాజుల అంజిలయ్య, తోకలి కృష్ణయ్య, చాపల్లి శ్రీనివాస్, (టీచర్) బీస్ మోహన్ రెడ్డి, తోకలి వెంకటయ్య, బుర్రి రాములు, బోయిని మల్లేష్, బోయిని కృష్ణయ్య, ఎస్ అంజిలయ్య, తదితరులు పాల్గొన్నారు.












