పెద్దరాతు పల్లి సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న ఎక్సైజ్ ఎస్సై.
ప్రజా గొంతుక (జనవరి 28) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో కొలువైతీరిన సమ్మక్కసారాలమ్మ ను సుల్తానాబాద్ ఎక్సైజ్ చిరంజీవి వనదేవతలను దర్శించుకొని, మొక్కలు చెల్లించారు. వాళ్లని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సైని శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా సారయ్య, జాతర కమిటీ చైర్మన్ శ్రీపతి మొగిలి, జాతర కమిటీ సభ్యులు స్వామి, వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు విష్ణు,తదితరులు ఉన్నారు.












