తరతరాల రాజరిక భారతం
గణతంత్రంలోకి మారిన రోజు
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
జనవరి 26
ఓటు ఆయుధంతో సామాన్యుడు దేశ పాలకునిగా మారే అవకాశం కల్గిన రోజు
ఓటు హక్కును పొంది బలహీనులు బలవంతులుగా మారిన రోజు
దేశ భవిషత్తు రూపకల్పనలో
సామాన్యులకు భాగస్వామ్యం లభించిన రోజు
రాజ్యా పాలకులు రాణుల గర్భం నుండి గాక బ్యాలెట్ బాక్సుల నుండి జన్మించే అవకాశం కల్పించిన రోజు
ధనిక,పేద కుల,మత,లింగ తారతమ్యలకు చరమ గీతం పాడిన రోజు..
సర్వ మానవ,పశు పక్షాదులు
సర్వ హక్కులు పొందిన రోజు
అంతిమంగా భారతం నవ భారతంగా మారిన రోజు
నేటి గణతంత్ర దినోత్సవం రోజు
ఈ శుభ దినాన సమస్త భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
టీచర్ నర్సయ్య కొండాపూర్












