నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:26
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ గాజుల దేవానంద్ జాతీయ పతాకాన్ని ఎగర వేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు












