బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబాయ్ వారధి సంఘం సభ్యులు
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్
దుబాయ్ లో గల షేక్ రషీద్ అల్ మాక్టూమ్ హాస్పిటల్ నందు ఇండియన్ ఎంబసీ వారు భారత 77 గణతంత్ర దినోత్సవ సందర్బంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో దుబాయ్ వారధి సంఘం రామజీపేట సభ్యులు బ్లడ్ డొనేషన్ చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జుంబర్తి నరేందర్,ఉంగురాల ప్రవీణ్,ఆకుల సత్యం,కండ్లపెల్లి ప్రేమ్ కుమార్, జక్కుల ఎర్రన్న, వేములవాడ రాజేందర్ పాల్గొన్నారు.












