దివ్యాంగులకుఉచితంగా ఉపకరణాలు కొరకు దరఖాస్తులుఆహ్వానం
జిల్లాకలెక్టర్,బి.యం.సంతోష్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జిల్లాలోనిదివ్యాంగులకుఉచితంగాఉపకరణాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బి.యంసంతోష్ మంగళవారంపత్రికప్రకటనలోతెలియజేశారు.
ఈకార్యక్రమంలోభాగంగా ఎంసిఆర్ చప్పల్స్, స్మార్ట్.కేన్స్,వాకింగుస్టిక్స్,క్రచెస్,హియరింగ్ ఎయిడ్లు,వీల్చైర్లు,మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్,ఇంటర్మీడియట్,చదువుతున్నవిద్యార్థులకుట్యాబ్లు,డిగ్రీచదువుతున్నవిద్యార్థులకుల్యాప్టాప్లు ఉచితంగాఅందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొబైల్బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్ల కోసంరూ100 బాండ్పేపర్పైనిరుద్యోగ ధ్రువీకరణపత్రంతప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్,పేర్కొన్నారు.అర్హులైనదివ్యాంగులుజనవరి20.2026నుండి30 జనవరి2026 వరకు హెచ్ టిటిపిఎస్:///ఓబి ఎంఎంఎస్. సిజిజి. గవర్నమెంట్ ఇన్ వెబ్ సైట్ లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఆన్లైన్లో దరఖాస్తు చేసినఅప్లికేషన్,ఫారమ్,సదరంసర్టిఫికేట్ఆధార్.కార్డు,విద్యాధ్రువీకరణ పత్రాలు,ప్రస్తుత సంవత్సరానికిసంబంధించినఆదాయధ్రువీకరణ పత్రం,తెల్ల రేషన్ కార్డు తదితరపత్రాలను జోగులాంబగద్వాలజిల్లాలోనిఐడీఓసీకలెక్టరేట్లో ఉన్న మహిళా, శిశు,దివ్యాంగులమరియువయోవృద్ధులసంక్షేమ శాఖ,రూమ్ నంబర్ జి-33లోజనవరి31.2026లోపుసమర్పించాల్సి ఉంటుందనిజిల్లాకలెక్టర్ తెలిపారు.
ఈకార్యక్రమానికిసంబంధించినమరిన్నివివరాల కోసం 7799866325 నంబర్నుసంప్రదించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్,జిల్లాలోనిదివ్యాంగులకుతెలియజేశారు.











