ఈనెల 23న హుండీ లెక్కింపు...
ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో హుండీ నీ ఈనెల 23వ తేదీన లెక్కింపు చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి పి కిషన్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026వ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్భంగా ఉండి లెక్కింపు చేస్తున్నట్లు తెలిపారు.. హుండీ లెక్కింపులో ఆసక్తి గలవారు పాల్గొనాలని సూచించారు..












